Home » former cm siddaramaiah
135 మంది ఎమ్మెల్యేల అభిప్రాయ సేకరణతో సోమవారం ఢిల్లీకి చేరుకున్న ముగ్గురు పరిశీలకులు నివేదికను ఖర్గే అందజేశారు. ఆ నివేదిక ప్రకారం.. ఎక్కువశాతం ఎమ్మెల్యేలు..
పలు దఫాలుగా సమాలోచనల అనంతరం సిద్ధ రామయ్యకు సీఎం పదవి అప్పగించేందుకు కాంగ్రెస్ అధిష్టానం మొగ్గుచూపినట్లు వార్తలు వస్తున్నాయి.. తాజాగా శివకుమార్ ఢిల్లీకి వెళ్లేందుకు ముందు చేసిన వ్యాఖ్యలను బట్టిచూస్తుంటే ఆ వార్తలు ..
రమే గౌడ మరణంతో సిద్ధరామయ్య కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. రమే గౌడకు భార్య, ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.
సిద్ధరామయ్య చర్యను అపచారంగా భావించిన దేవస్థానం సిబ్బంది ఆలయాన్ని శుద్ధీకరణ చేశారు. బసవేశ్వర ఆలయ కమిటీ తీసుకున్న నిర్ణయం మేరకు ఆలయ శుద్ధీకరణ జరిగింది. అనంతరం పలు ప్రత్యేక పూజలు నిర్వహించింది. ఆ ఆలయాన్ని శుద్ధి చేయనున్నట్లు రెండు రోజుల క్రి
భారతీయ సినీసమాజం ఓ మంచి నటుడిని కోల్పోయిందని అన్నారు నందమూరి బాలకృష్ణ.