Home » Former Governor Satya Pal Malik
ప్రధాని మోదీ పాలన ఎమర్జెన్సీ పాలన కంటే అధ్వాన్నంగా ఉందని విమర్శించారు. ఈశాన్య రాష్ట్రాల్లో ఉద్రిక్తతలు, ప్రజలు రెండు వర్గాలుగా చీలిపోవడానికి ప్రధాని మోదీ, కేంద్ర ప్రభుత్వే కారణమని ఆరోపించారు.