Home » former ministers
రాజధాని అమరావతిలో అసైన్డ్ భూముల వ్యవహారంలో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు సీఐడీ అధికారులు నోటీసులు ఇవ్వగా.. చంద్రబాబుతో పాటు.. మాజీ మంత్రి పొంగూరు నారాయణకు, మరో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుకు కూడా సీఐడీ నోటీసులు ఇచ్చినట్లు త�
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ముందు అందరూ అనుకున్న విధంగానే మాజీ మంత్రులకు, ఎమ్మెల్యేలకు భద్రతను రాష్ట్ర ప్రభుత్వం తొలగించింది.
గులాబి పార్టీ తొలి విడత ప్రభుత్వంలో చక్రం తిప్పిన పలువురు నేతలు ఇప్పుడు ఏం చేస్తున్నారనే చర్చ జనాల్లో మొదలైంది. కొంతమంది నేతలు తమ రాజకీయ ప్రాభవాన్ని కోల్పోవడం, మరికొంత మంది నేతలు రాజకీయంగా చురుగ్గా లేకపోవడంతో పార్టీలో ఎక్కడా వారి హడావుడి �
మాజీ మంత్రులకు ప్రభుత్వ సౌకర్యాలు తొలగించింది. ఇప్పటికే మాజీ మంత్రులకు సెక్యూరిటీ తగ్గించింది.