Home » Founder of KVR Jewellers
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరుడికి ఓ దాత భారీ విరాళం అందించాడు. ఈ ఆభరణాల బరువు ఒక కేజీ 756 గ్రాములు. వీటి విలువ కోటి రూపాయల 30 లక్షలు.