Home » Four Arrested
పార్లమెంట్ లో జరిగిన ఘటనకు సంబంధించి భద్రతా సిబ్బంది నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వారిని విచారించగా హర్యానా, మహారాష్ట్ర, కర్ణాటకకు చెందిన వారుగా గుర్తించారు.
బైక్ చోరీలకు అడ్డాగా మారిన నిజామాబాద్ లో పెద్ద బైకులను టార్గెట్ చేసుకుని చోరీలు చేస్తున్నారు దొంగలు. ప్రధానంగా కొత్త బుల్లెట్ బండ్లను టార్గెట్ చేసి లాక్ తీసేసి రాష్ట్రం దాటించేస్తున్నారు.
దసరా రోజున మసీదులో దుర్గా పూజ చేశారు కొంతమంది వ్యక్తులు. దీనిపై ముస్లింలు తీవ్రంగా మండిపడుతున్నారు. .. వారిపై చర్యలు తీసుకోకుంటే నిరసలు చేస్తామని ముస్లిం సంఘాల హెచ్చరించారు.
ఎంత పెద్ద నేరం చేసినా చిన్న క్లూ పట్టించేస్తుంది. అదే జరిగింది ఢిల్లీలో జరిగిన బంగారు నగల దోపిడీలో. ఆరు కోట్ల రూపాయల విలువ చేసే బంగారు, వజ్రాలు, వెండి నగల దోపిడీని కేవలం రూ.100లు పట్టించింది. కోట్ల రూపాయలు విలువ చేసే నగలు దోపిడీ అయితే చేశారు గానీ
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో చెకింగ్ ఎక్కువగా ఉంటుందని మౌలాలి లో దిగారని పేర్కొన్నారు. ఎలాంటి అనుమానం లేకుండా ట్రావెల్ బ్యాగ్ లో గంజాయి తరలిస్తున్నారని వెల్లడించారు.
అబ్బాయితో ఫోన్ మాట్లాడినందుకు ఓ అమ్మాయి తల్లిదండ్రులు చేసిన పని సభ్య సమాజం తలదించుకునే పరిస్థితి తెచ్చింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఇటువంటి దారుణ ఘటన చోటుచేసుకుంది. కూతురు ఎవరో అబ్బాయితో మాట్లాడుతుందని భావించిన తల్లిదండ్రులు యువతిని కొ�
ఇప్పటికే పాత నోట్లు రద్దు చేసి రెండేళ్లు కావస్తున్నా ఇంకా ఆ నోట్లు పట్టుబడుతూనే ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం 2016లో 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేసిన విషయం తెల్సిందే. రద్దు అయిన నోట్లను మార్చుకునేందుకు గడువు కూడా ఇవ్వడం జరిగింది. గడువు పూర్తి అయిన త�