Four bodies

  • బావిలో గుర్తు తెలియని నాలుగు మృతదేహాలు

    March 22, 2020 / 01:25 AM IST

    చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం ప్రసన్నయ్యగారిపల్లె సమీపంలోని ఓ వ్యవసాయ బావిలో నాలుగు మృతదేహాలను స్థానికులు గుర్తించారు. వాటిలో ఓ మృతదేహం మహిళది కాగా.. మిగిలిన మూడు మృతదేహాలు పదేళ్లలోపు చిన్నారులవి. మృతదేహాలను గుర్తించిన…

10TV Telugu News