-
Home » Four dead bodies
Four dead bodies
Tragedy : ఈతకెళ్లి మున్నేరు వాగులో ఐదుగురు విద్యార్థులు గల్లంతు.. నలుగురి మృతదేహాలు వెలికితీత
January 11, 2022 / 09:27 AM IST
ఏలూరు గ్రామం వద్ద మున్నేరు వాగు వద్దకు వచ్చిన ఐదుగురు పిల్లలు ఈత కోసం నీటిలోకి దిగారు. రాత్రి అవుతున్నా పిల్లలు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు.. వారి ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు.