-
Home » Four jawans dead
Four jawans dead
Terrorist Attack : మణిపూర్లో జవాన్లపై ఉగ్రవాదుల మెరుపు దాడి..కమాండింగ్ ఆఫీసర్ సహా ఏడుగురు మృతి
November 13, 2021 / 02:53 PM IST
మణిపూర్లో జవాన్లపై ఉగ్రవాదులు మెరుపు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో కమాండింగ్ ఆఫీసర్ సహా ఏడుగురు మృతి చెందారు. చూరచాంద్పూర్ జిల్లా బెహియాంగ్ వద్ద జవాన్లపై ఉగ్రవాదులు దాడి చేశారు.
ఎదురుకాల్పులు : నలుగురు సీఆర్పీఎఫ్ జవాన్లు మృతి
March 3, 2019 / 05:55 AM IST
జమ్ముకశ్మీర్: సరిహద్దుల్లో పాకిస్థాన్ ఉగ్రవాదులు భారత జవాన్లను కవ్విస్తునే ఉన్నారు. పుల్వామా దాడి తరువాత సరిహద్దుల్లో చోటుచేసుకున్న పరిణామాలతో సామాన్య ప్రజలు హడలిపోతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో.. తుపాకులు ఎప్పుడు ఘర్జిస్తాయో తెలీక ప్ర