Home » Four judges Covid-19
సుప్రీంకోర్టులో మరోసారి కోవిడ్ మహమ్మారి పంజాకు గురి అయ్యింది. నలుగురు న్యాయమూర్తులు కోవిడ్ తో బాధపడుతున్నారు. దీంతో కేసుల విచారణ ఆందోళనకరంగా మారింది.