Four LeT terrorists

    నలుగురు లష్కరే ఉగ్రవాదులు హతం

    April 1, 2019 / 02:58 AM IST

    జమ్మూకశ్మీర్‌ రాష్ట్రంలో ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. పుల్వామా జిల్లా లాసీపొర ప్రాంతంలో సోమవారం(1 ఏప్రిల్ 2019)తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. ఎన్‌కౌంటర్‌లో భద్రతా బలగాలు మట్టుబెట్ట�

10TV Telugu News