Home » Four members of a family die mysteriously in Karimnagar
కరీంనగర్ జిల్లా గంగాధరలో సంచలనం రేపిన ముగ్గురి డెత్ మిస్టరీ దాదాపు ఛేదించారు పోలీసులు. వైద్యులకు అంతు చిక్కని వ్యాధితో తల్లి, ఇద్దరు పిల్లలు రక్తపు వాంతులు చేసుకుని చనిపోయారు. ముగ్గురూ ఒకే రకమైన లక్షణాలతో చనిపోవడం కరీంనగర్ జిల్లాలో సంచలనం