four Rajya Sabha members

    వైసీపీ రాజ్యసభ సభ్యులు వీరే…

    March 9, 2020 / 01:13 PM IST

    వైసీపీ రాజ్యసభ సభ్యుల పేర్లను ఆ పార్టీ నేత ఉమ్మారెడ్డి ప్రకటించారు. మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పరిమాల్ నత్వాని ఖరారు చేశారు.

10TV Telugu News