free accommodation

    AP Secretariat : సచివాలయం ఉద్యోగులకు ఉచిత వసతి నిలిపివేత

    September 24, 2021 / 12:23 PM IST

    అమరావతిలోని ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో పనిచేసేందుకు హైదరాబాద్ నుంచి ఏపీకి తరలివచ్చిన ఉద్యోగులకు నవంబర్ 1 నుంచి ఉచిత వసతి సౌకర్యాన్ని నిలిపివేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది.

10TV Telugu News