Home » friend
కలిసి ఉంటే ఎలాంటి సమస్యను అయినా పరిష్కరించవచ్చు.. కష్టంలో ఉన్న స్నేహితుల్ని కూడా కాపాడవచ్చు అని నిరూపించాయి కొన్ని తేనెటీగలు. తమ స్నేహితుడిని కాపాడుకోవడానికి కొన్ని తేనెటీగలు కలిసికట్టుగా చేసిన సాయానికి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు.
ఛత్తీస్గఢ్లో జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు బలంగా ఉన్నాయి. ఇప్పటి వరకు ఆ రెండు పార్టీల మధ్యే అధికారం బదిలీ అవుతోంది. అయితే వాటికి గట్టి పోటీనిచ్చే ప్రాంతీయ పార్టీగా అవతరించాలని జేసీసీ(జే) లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా 201
ఈ ఘటనలో అంజలిదే తప్పు అనేలా నిధి మాట్లాడుతోంది. ప్రమాదం జరిగినప్పుడు అంజలి స్నేహితురాలు నిధి ఆమెతోనే ఉంది. ఘటన జరిగిన తర్వాత అక్కడనుంచి తప్పించుకుని, ఇంటికి పారిపోయింది. ఆ సమయంలో పోలీసులకు లేదా అంజలి కుటుంబానికి సమాచారం ఇవ్వాలని అనిపించలే�
ఇద్దరు యువకులకు 10 రూపాయల కారణంగా ఏర్పడిన గొడవ కాస్త.. అందులో ఒకరి ప్రాణం తీసే వరకు వెళ్లింది. డ్రగ్స్కు అలవాటు పడ్డ స్నేహితుల దుర్మార్గం ఇది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని సిలిగురిలో జరిగిందీ దారుణం. డ్రగ్స్ తీసుకోవడానికి స్నేహితుడిని 10 రూప�
ఇటీవల హత్యకు గురైన అంకితా భండారి హత్య కేసులో నిందితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, తాను పేదదాన్నే అయినప్పటికీ, డబ్బు కోసం తనను తాను అమ్ముకోలేనని స్నేహితురాలికి మెసేజ్ చేసింది అంకిత.
సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో దారుణం చోటుచేసుకుంది. నమ్మిన స్నేహితుడిని ఇద్దరు వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. మృతుడితోనే గొయ్యిని తవ్వించి రాడ్డుతో కొట్టి దారుణంగా చంపేశారు. కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను �
భార్యపై అనుమానం పెంచుకున్న భర్త, అతని తరుఫు బంధువులు ఆమెను చెట్టుకు కట్టేసి కొట్టిన దారుణ సంఘటన రాజస్థాన్లో చోటు చేసుకుంది.
మధ్య ప్రదేశ్లో దారుణం చోటు చేసుకుంది. తన ప్రియురాలితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే అనుమానంతో ఒక వ్యక్తిని హత్య చేసిందో జంట. అనంతరం ఆ శవాన్నిపూడ్చి పెట్టి అదే ఇంట్లో నివసించసాగారు. తాగిన మైకంలో నిజం చెప్పటంతో పోలీసులు ఆజంటను అరెస్ట్ �
స్నేహితుడని నమ్మి ఇంట్లో ఉండమని చెపితే ఇంట్లో ఉన్న రూ.13.45 లక్షలు తీసుకుని పరారయ్యాడు. రాజస్థాన్ కు చెందిన ఎండీ అజీజ్ తన స్నేహితుడు రాజుఖాన్ తో కలిసి కొన్ని సంవత్సరాల క్రితం కడ్తా
వివాహేతర సంబంధం...ఇది అనైతికమని తెలిసినా మగవాళ్లు, ఆడవాళ్లు ఈబంధం కోసం వెంపర్లాడూతూనే ఉంటారు.