Home » frontline workers
ఇక ఇప్పటి వరకు దేశంలో 26,55,19,251 మందికి వ్యాక్సిన్ ఇచ్చినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఇక 24 గంటల్లో 34.6 లక్షల వ్యాక్సిన్లను ఆయా రాష్ట్రాలకు పంపినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొంది
ఫ్రంట్లైన్ వర్కర్స్కి అండగా నిలిచేందుకు ముందుకు వచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. జూనియర్ డాక్టర్ల ఎక్స్గ్రేషియా డిమాండ్ను నెరవేరుస్తూ.. కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్తో మరణించే వైద్యులు, సిబ్బందికి ఎక్స్గ్రేషియా ఇవ్వనున్నట్లు �
సెకండ్ వేవ్ కరోనా భారత్లో ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. కానీ వ్యాక్సినేషన్ సెంటర్ల వద్ద భారీ క్యూలు కనిపిస్తూనే ఉన్నాయి. వ్యాక్సిన్ డోసు కోసం రోజులు, నెలల తరబడి ఎదురుచూస్తున్నవారు లక్షల మంది ఉన్నారు. వ్యాక్సిన్ వచ్చిందని తెలిస్తే చా
కరోనా కట్టడిలో ఫ్రంట్లైన్ వర్కర్లు చేస్తున్న కృషిని మరోసారి ప్రశంసించారు ప్రధాని నరేంద్ర మోడీ. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో శుక్రవారం ప్రధాని మోడీ.. తన పార్లమెంట్ నియోజకవర్గమైన వారణాసికి చెందిన డాక్టర్లు, పారా మెడికల్ సిబ్బంద�
ఓ వైపు కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంటే.. మరోవైపు తెలంగాణలో వ్యాక్సినేషన్ ప్రక్రియ నత్తనడకన సాగుతోంది.
Covid-19 vaccination Phase 2 drive: దేశవ్యాప్తంగా మరో రెండు రోజుల్లో కోవిడ్-19 వ్యాక్సినేషన్ రెండో దశ ప్రారంభం కానుంది. ఈ దశలో 60ఏళ్లకు పైబడినవారితో పాటు 45ఏళ్లు పైబడినవారికి కరోనా టీకాను ఇవ్వనున్నారు. వీరిలో ఏదైనా అనారోగ్య సమస్యలతో బాధపడేవారికి ప్రథమంగా టీకాను అం�
Covid Vaccination Highlights : ప్రపంచంలోనే అతి పెద్ద టీకా పంపిణీ.. తొలి రోజు విజయవంతంగా ముగిసినట్టు ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. మరి మొదటి రోజు ఎంత మంది టీకా వేయించుకున్నారు..? వ్యాక్సిన్ వేయించుకున్న వారిలో సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వచ్చాయా..? దేశవ్యాప్తంగా తొ�
PM MODI Telugu Speech : మహా కవి గురజాడ అప్పారావును భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గుర్తు చేసుకున్నారు. కోవిడ్ వ్యాక్సినేషన్ పంపిణీ ప్రక్రియ సందర్భంగా ఆయన దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. వర్చువల్ విధానం ద్వారా..వ్యాక్సినేషన్ డ్రైవ్ ను ప్రారంభించారు. �
Covid-19 Vaccination : కరోనా వ్యాక్సినేషన్పై కేంద్రం దృష్టి పెట్టింది. వ్యాక్సిన్ అందుబాటులోకి రాగానే ఎలా అందించాలనేదానిపై ఇప్పటికే ప్రణాళిక సిద్ధం చేసిన అధికారులు… ఈనెల 28, 29న టెస్ట్ ట్రయల్స్ నిర్వహించనున్నారు. ఏపీలో కృష్ణా జిల్లా డ్రై రన్కు ఎంపి�
1 crore health workers to get first dose : దేశంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీకి సంబంధించి నిర్వహణపై రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాన నరేంద్ర మోడీ కీలక భేటీ జరుగనుంది. కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన వెంటనే ఎవరికి వ్యాక్సిన్ ముందుగా అందిస్తున్నారనేదానిపై సర్వత్ర�