Home » FULL CRICKET SCORE
టీ 20 సిరీస్ లో భారత్ తొలి ప్రారంభంలోనే అదరగొట్టింది. శ్రీలంక జట్టుపై 38 పరుగుల తేడాతో గెలుపొందింది. భారత బ్యాట్స్ మెన్ సూర్యకుమార్ యాదవ్ హాఫ్ సెంచరీతో చెలరేగడం, కెప్టెన్ శిఖర్ ధావన్ రాణించడంతో భారత్ 5 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. ఈ లక్ష�
దశాబ్ధాలుగా క్రికెట్ పుట్టినప్పటి నుంచి ఆ దేశం ఇప్పటివరకు అంతర్జాతీయ స్థాయిలో ఒక్క కప్ కూడా అందలేదు. అయితే అండర్-19 ప్రపంచకప్లో మొదటిసారి ఫైనల్లోకి ప్రవేశించిన బంగ్లాదేశ్ టీమిండియాపై 3వికెట్ల తేడాతో గెలిచి సగర్వంగా ట్రోఫీని అందుకుంది. �