-
Home » G-20 Summit
G-20 Summit
బైడెన్ను వెక్కిరిస్తూ వీడియోను షేర్ చేసిన రష్యా మీడియా.. అడవిలోకి వెళ్లిపోయిన బైడెన్..!
November 19, 2024 / 11:54 AM ISTఅమెజాన్ అడవులను రక్షించే విషయంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మల్టీ మిలియన్ డాలర్ ప్లాన్ ను ప్రకటించారు. ఈ సందర్భంగా మనౌస్ అనే అటవీ ప్రాంతంలో మీడియా సమావేశం నిర్వహించారు.
G20 Summit: జీ20 సమావేశాల కోసం ఢిల్లీ చేరుకున్న అమెరికా అధినేత జో బైడెన్.. విమానాశ్రయంలో ఒక ఆసక్తికర దృశ్యం
September 8, 2023 / 07:19 PM ISTరెండు రోజుల జీ20 సమ్మిట్ సెప్టెంబర్ 9-10 తేదీలలో ఢిల్లీలో జరగనున్నాయి. ఇందుకోసం రాజధాని ఢిల్లీలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ సదస్సుకు జీ20 కూటమిలోని ప్రపంచ దేశాధినేతలు, వారి ప్రతినిధులు ఈ సదస్సులో…
Rrussia Ukraine War : రష్యా-యుక్రెయిన్ యుద్ధం ముగింపుకు మోదీ ఏం చేయబోతున్నారు? హీరోషిమా వేదికగా ఇచ్చిన శాంతిసందేశం యుక్రేనియన్ల ఆశలు నెరవేర్చేనా?
May 22, 2023 / 11:48 AM ISTరష్యా, యుక్రెయిన్ యుద్ధానికి పరిష్కారం చూపించే స్థితిలో భారత్ ఉందా..? ప్రధాని మోదీ ఈ బాధ్యతను సమర్థవంతంగా నెరవేర్చగలరని ప్రపంచమంతా ఎందుకనుకుంటోంది...? పుతిన్, జెలన్స్కీని యుద్ధవిరమణ కోసం ఒప్పించేందుకు మోదీ చేయబోయే ప్రయత్నాలేంటి..? అణుబాంబుబాధిత…
AP CM Jagan: రెండు రోజులు బిజీబిజీగా సీఎం జగన్.. గవర్నర్తో భేటీ, రెండు జిల్లాల్లో పర్యటన.. షెడ్యూల్ ఇలా..
March 27, 2023 / 08:45 AM ISTవిశాఖలోని రాడిసన్ బ్లూ హోటల్లో 28, 29 తేదీల్లో జీ-20 సదస్సు జరగనుంది. ఇందుకు సంబంధించి గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఈ సదస్సులో సీఎం జగన్ పాల్గోనున్నారు.
Minister Adimulapu Suresh : ఏపీ మంత్రి ఆదిమూలపు సురేశ్కు తృటిలో తప్పిన ప్రమాదం
March 26, 2023 / 01:38 PM ISTఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్కు(Minister Adimulapu Suresh) తృటిలో ప్రమాదం తప్పింది. సురేశ్ పారా గ్లైడింగ్ చేస్తుండగా టేకాఫ్ సమయంలో ఇంజిన్ పక్కకు ఒరిగింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు…
Rishi Sunak With Modi: ప్రధాని మోదీతో బ్రిటన్ నూతన ప్రధాని రషి సునాక్ భేటీ ఖరారు.. ఎప్పుడంటే?
October 28, 2022 / 05:05 PM ISTబ్రిటన్ ప్రధాని రిషి సునాక్ త్వరలో భారత ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. ఈ మేరకు వేదిక ఖరారైంది. వీరిద్దరూ ఇండోనేషియాలోని బాలి నగరంలో జరగనున్న జీ-20 సమావేశం సందర్భంగా భేటీ కావాలని నిర్ణయించుకున్నారు.
PM MODI : ఇటలీ,బ్రిటన్ పర్యటనకు మోదీ
October 24, 2021 / 06:24 PM ISTప్రధానమంత్రి నరేంద్రమోదీ త్వరలో యూరప్ పర్యటనకు వెళ్లనున్నారు. జీ 20 శిఖరాగ్ర సదస్సు , ప్రపంచ నేతల కాప్-26 సదస్సులో పాల్గొనేందుకు అక్టోబర్-29 నుంచి నవంబర్-2 వరకు ఇటలీ, బ్రిటన్