Home » G-20 Summit
అమెజాన్ అడవులను రక్షించే విషయంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మల్టీ మిలియన్ డాలర్ ప్లాన్ ను ప్రకటించారు. ఈ సందర్భంగా మనౌస్ అనే అటవీ ప్రాంతంలో మీడియా సమావేశం నిర్వహించారు.
రెండు రోజుల జీ20 సమ్మిట్ సెప్టెంబర్ 9-10 తేదీలలో ఢిల్లీలో జరగనున్నాయి. ఇందుకోసం రాజధాని ఢిల్లీలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ సదస్సుకు జీ20 కూటమిలోని ప్రపంచ దేశాధినేతలు, వారి ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొంటారు
రష్యా, యుక్రెయిన్ యుద్ధానికి పరిష్కారం చూపించే స్థితిలో భారత్ ఉందా..? ప్రధాని మోదీ ఈ బాధ్యతను సమర్థవంతంగా నెరవేర్చగలరని ప్రపంచమంతా ఎందుకనుకుంటోంది...? పుతిన్, జెలన్స్కీని యుద్ధవిరమణ కోసం ఒప్పించేందుకు మోదీ చేయబోయే ప్రయత్నాలేంటి..? అణుబాంబు�
విశాఖలోని రాడిసన్ బ్లూ హోటల్లో 28, 29 తేదీల్లో జీ-20 సదస్సు జరగనుంది. ఇందుకు సంబంధించి గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఈ సదస్సులో సీఎం జగన్ పాల్గోనున్నారు.
ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్కు(Minister Adimulapu Suresh) తృటిలో ప్రమాదం తప్పింది. సురేశ్ పారా గ్లైడింగ్ చేస్తుండగా టేకాఫ్ సమయంలో ఇంజిన్ పక్కకు ఒరిగింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు మంత్రిని రక్షించారు.
బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ త్వరలో భారత ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. ఈ మేరకు వేదిక ఖరారైంది. వీరిద్దరూ ఇండోనేషియాలోని బాలి నగరంలో జరగనున్న జీ-20 సమావేశం సందర్భంగా భేటీ కావాలని నిర్ణయించుకున్నారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ త్వరలో యూరప్ పర్యటనకు వెళ్లనున్నారు. జీ 20 శిఖరాగ్ర సదస్సు , ప్రపంచ నేతల కాప్-26 సదస్సులో పాల్గొనేందుకు అక్టోబర్-29 నుంచి నవంబర్-2 వరకు ఇటలీ, బ్రిటన్