Home » G-7 countries
అరుదైన ఘటనలో చైనా జాతీయ మీడియా సంస్థలు భారత ప్రభుత్వ నిర్ణయానికి మద్దతు తెలిపాయి. "భారతదేశాన్ని నిందించడం ద్వారా ప్రపంచ ఆహార సమస్య పరిష్కారం కాదు. అని గ్లోబల్ టైమ్స్ కధనం వెల్లడించింది.
ప్రపంచం మొత్తం ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న తరుణంలో భారత్ గోధుమల ఎగుమతులపై నిషేధం విధించడం తగదని, ఇది పరిస్థితిని ఇంకా దిగజార్చుతుందని జర్మనీ వ్యవసాయశాఖ మంత్రి సెమ్ ఓజ్డెమిర్ అన్నారు.