Home » G20 Leaders
జీ20 సమ్మిట్కి విచ్చేసిన దేశాధినేతలకు ప్రధాని మోడీ ప్రత్యేక బహుమతులు ఇచ్చారు. అందులో అరకు కాఫీ కూడా ఉంది. దీనిని బహుమతిగా ఇవ్వడం తనకెంతో నచ్చిందని వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేసారు.
జీ20 సదస్సు జరుగుతున్న నేపథ్యంలో సిరిసిల్లకు చెందిన ఓ నేత కార్మికుడు 2 మీటర్ల పొడవైన బట్టతో ప్రత్యేక వస్త్రాన్ని తయారు చేసాడు. దాని ప్రత్యేకత ఏంటంటే?
ఇటలీ ప్రధాని ఆహ్వానం మేరకు జీ-20 సదస్సులో పాల్గొనేందుకు శుక్రవారం ప్రధాని మోదీ రోమ్ కు వెళ్లిన విషయం తెలిసిందే.