GAD (General Administration Department)

    గోల్కొండలో ఉత్సవాలు లేవ్!..ప్రగతి భవన్ లో పంద్రాగస్టు?

    August 13, 2020 / 06:51 AM IST

    గోల్కొండలో పంద్రాగస్టు ఉత్సవాలు జరగవని, ప్రగతి భవన్ లోనే నిరాడంబరంగా జెండా ఆవిష్కరణ జరుగుతుందని తెలుస్తోంది. కరోనా నేపథ్యంలో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం. గోల్కొండ కోటలో ఆగస్టు 15వ తేదీన సీఎం కేసీఆర్ జెండా ఆవిష్కరణ చేయడం ఆనవాయ�

10TV Telugu News