Gadwal Jejamma

    టీ-బీజేపీ పీఠంపై గద్వాల్ జేజెమ్మకు గంపెడు ఆశలు!

    February 5, 2020 / 12:30 PM IST

    కాంగ్రెస్‌ పార్టీలో మంత్రిగా పని చేసి, గద్వాలలో తన ఆధిపత్యాన్ని చలాయించిన డీకే అరుణ.. ఇప్పుడు కమలం పార్టీలో కీలక స్థానం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్‌లో ఒక వెలుగు వెలిగిన ఆమె.. లోక్‌సభ ఎన్నికల ముందు బీజేపీలో చేరారు. ఇప్పుడు ఆ పార్టీ

10TV Telugu News