Home » Gadwal public meeting
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కేంద్ర మంత్రి అమిత్ షా పాల్గొన్నారు. శనివారం గద్వాల నియోజకవర్గంలో తలపెట్టిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు.
సాయంత్రం 6.45 నిమిషాలకు నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగించనున్నారు. ఇప్పటికే జిల్లా కేంద్రం గులాబీమయంగా మారింది.