-
Home » Galwan clash
Galwan clash
Trishul,Vajra : భారత ఆర్మీ చేతికి త్రిశూల్,వజ్ర..చైనా దెయ్యం వదిలించేందుకు కొత్త ఆయుధాలు రెడీ
సరిహద్దుల్లో భారత్తో కయ్యానికి కాలు దువ్వుతున్న చైనా దెయ్యం వదిలించేందుకు భారత్ "త్రిశూలంతో" రెడీగా ఉంది. గతేడాది గల్వాన్ వ్యాలీలో భారత సైన్యంపై ఇనుప రాడ్ల తరహా ఆయుధాలతో చైనా
Sonia Gandhi : దళాల ఉపసంహరణతో భారత్ కు నష్టం!
గతేడాది ఇదే రోజున తూర్పు లడఖ్ లోని గల్వాన్ వ్యాలీలో జరిగిన ఘర్షణల్లో వీరమరణం పొందిన సైనికులకు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ నివాళులర్పించారు.
గల్వాన్ ఘర్షణపై వీడియో విడుదల చేసిన డ్రాగన్ చైనా..
Chinese Galwan Clash : 2020లో భారత్, చైనా సరిహద్దుల్లో ప్రతిష్టంబనకు దారితీసిన గల్వాన్ ఘటనకు సంబంధించి డ్రాగన్ చైనా ఒక వీడియోను విడుదల చేసింది. భారత్ పై నెగటివ్ ప్రచారాన్ని చైనా ఉధృతం చేసింది. భారత్ పై చైనా మీడియా దుష్ప్రచారం మొదలుపెట్టింది. తప్పంతా భారత్ ద�
నిజం ఒప్పుకున్న చైనా : అవును మా సైనికులు చనిపోయారు, కానీ..అంతమంది కాదు
Galwan clash : గాల్వాన్ ఘటనపై ఎనిమిది నెలల తర్వాత చైనా నిజం ఒప్పుకుంది. అసలు ఇప్పటిదాకా గాల్వాన్లో ఘర్షనే జరగలేదంటూ బుకాయిస్తూ వచ్చిన డ్రాగన్ ఎట్టకేలకు దిగొచ్చింది. గాల్వాన్ ఘటనలో తమ సైనికులు నలుగురు చనిపోయారంటూ అధికారికంగా ప్రకటించింది. వారి ప�
గాల్వాన్ ఘర్షణలు..చైనా సైనికుడి మరణం..సాక్ష్యమిదిగో
భారత భూబాగంలోకి చొచ్చుకొని వచ్చి..కవ్వింపు చర్యలకు పాల్పడి..20 మంది భారతీయ సైనికులను పొట్టన పెట్టుకున్న చైనా..కు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. 2020, జూన్ 15వ తేదీన తూర్పు లడఖ్ లోని గల్వాన్ లోయ వద్ద భారత్ – చైనా సైనికుల మధ్య జర�