Home » Gambia
భారత్లో తయారైన దగ్గుమందు తీసుకుని ఆఫ్రికాలోని జాంబియాలో 66 మంది చిన్నారులు మృతి చెందారని ఆఫ్రికా ఆరోపించటం భారతదేశానికి సిగ్గుచేటు అంటూ ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు.
గాంబియాలో విషాదం నెలకొంది. దగ్గు మందు తాగడం వల్ల 66 మంది చిన్నారులు మృతి చెందారు. భారత్కు చెందిన ఫార్మా సంస్థ మైడెన్ ఫార్మాస్యూటికల్స్ సంస్థ తయారు చేసిన నాలుగు దగ్గు, జలుబు సిరప్లే పిల్లల్లో తీవ్రమైన కిడ్నీ వ్యాధులు, 66 మంది చిన్నారుల మృతి�
భారతదేశంలోని మైడెన్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ తయారు చేసిన నాలుగు దగ్గు, జలుబు సిరప్లను వాడొద్దంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) హెచ్చరికలు జారీ చేసింది. పిల్లలలో ఈ సిరప్లు మూత్రపిండాలను పాడుచేస్తున్నాయని, ఇతర సమస్యలకు దారితీస్తు�