Home » ganapavaram
జగన్ అంధకార ప్రదేశ్ అనే కొత్త పథకాన్ని తీసుకువచ్చారని నారా లోకేశ్ చురకలు అంటించారు.
ప్రతి ఏటా 3 విడతల్లో 13వేల 500 రూపాయల చొప్పున రైతులకు సీఎం జగన్ సాయం అందిస్తున్నారు. ఈ నెల 31న కేంద్రం రూ. 2 వేలు చొప్పున పీఎం కిసాన్ నిధులు ఇవ్వనుంది.
మూడు రాజధానులపై ఏపీ అసెంబ్లీ వేదికగా జరిగిన చర్చలో సీఎం జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకి కౌంటర్ ఇచ్చారు. కృష్ణా, గుంటూరు జిల్లాలకు నేను అన్యాయం చేశానని చంద్రబాబు అంటున్నారు.. కానీ అందులో వాస్తవం లేదని జగన్ అన్నారు. ఈ సందర్భంగా చంద�