Home » Ganesh Chaturthi-2022
విగ్రహాల తయారీదారులు స్పందిస్తూ... పీవోపీపై నిషేధం ఉండడంతో తీవ్ర ప్రతికూల ప్రభావం పడిందని అన్నారు. దినసరి కూలీలకు కూడా పీవోపీ ద్వారానే ఉపాధి లభించేదని చెప్పారు. మహారాష్ట్రలోని సోలాపూర్ లోని 99 మంది కుటుంబాలు ఆ వ్యాపారం మీదే ఆధారపడతాయని తెలి�
ఏపీలో వినాయక మండపాల ఏర్పాటుకు రుసుం వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు దుమారం రేపాయి. దీనిపై ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని టార్గెట్ చేశాయి. హిందువుల పండుగలపై వివక్ష చూపిస్తున్నారని, నిబంధనల పేరుతో ఇబ్బందులకు గురి చేస్తున్నారని ప్రభుత్వంపై విమర్�
ఈ సారి ధరలు గత ఏడాది కంటే దాదాపు 40 శాతం పెరిగాయని మీడియాకు హైదరాబాద్ లోని గణేశ్ విగ్రహాల తయారీదారుడు ఒకరు తెలిపారు. ఈ సారి విగ్రహాలను తక్కువ తయారు చేశామని అన్నారు. కరోనా కారణంగా గత రెండు ఏళ్ళుగా గణేశుడి విగ్రహాల అమ్మకాలు తగ్గాయి. అయితే, ఈ సారి �