Home » gang raped
ఆంధ్రప్రదేశ్ లోని అంబేద్కర్ కోనసీమ జిల్లాలో దారుణం జరిగింది. బాలికపై గ్యాంగ్ రేప్ జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఆలస్యంగా వెలుగు చూసింది. పది రోజుల తర్వాత పోలీసులు కేసు నమోదు చేశారు.
ఢిల్లీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మూడేళ్ల చిన్నారిపై కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
తమిళనాడులోని కాంచీపురంలో దారుణం జరిగింది. ఓ కాలేజీ విద్యార్థినిపై ఆకతాయిలు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
కృష్ణా జిల్లాలో కామాంధులు దారుణానికి ఒడిగట్టారు. పెనమలూరులో మహిళపై గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. మహిళకు మద్యం తాగించి సామూహిక అత్యాచారం చేశారు.
కేరళకు చెందిన ఒక యువతి రాత్రిపూట బైక్ ట్యాక్సీ బుక్ చేసుకుంది. అప్పటికే ఆమె మద్యం సేవించి ఉంది. బైక్ రైడర్ ఆమెను కావాల్సిన చోటుకు తీసుకెళ్లాడు. కానీ, ఆమె మత్తులో ఉండటంతో బైక్ దిగలేదు. ఇదే అదనుగా భావించిన బైక్ రైడర్ అత్యాచారానికి పాల్పడ్డాడు.
హైస్కూల్ చదివే వయస్సులోనే అత్యంత దారుణానికి ఒడిగట్టారు కొంతమంది విద్యార్థులు..తోటి విద్యార్థినిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. తామేదో ఘనకార్యం చేసినట్లుగా అందంతా వీడియో తీసి తోటి విద్యార్ధులకు పంపించారు. ఈ దారుణ ఘటన హైదరాబాద్ లోని
హైదరాబాద్లో దారుణ జరిగింది. మీర్పేటలో బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. తొమ్మిదో తరగతి చదువుతున్న బాలికపై ముగ్గురు కామాంధులు చేశారు.
జూబ్లీహిల్స్ సామూహిక అత్యాచార ఘటన మరువక ముందే హైదరాబాద్ మహా నగరంలో మరో దారుణం జరిగింది. పదమూడేళ్ల బాలికను కిడ్నాప్ చేసిన యువకులు ఆమెపై రెండు రోజులపాటు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
తిరుపతి జిల్లాలో దారుణం జరిగింది. కేవీబీపురం మండలం ఎమ్మిరాజుల కండ్రిగలో 14 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. మత్తు ఇంజెక్షన్ ఇచ్చి ఎత్తుకెళ్లి అత్యాచారం చేసినట్లు బాధితురాలి బంధువులు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. ఒ
యూపీలోని ఘజియాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. కూల్ డ్రింక్ లో మత్తు మందు కలిపి యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.