Home » Gannavaram Mandalam
Diarrhoea : కృష్ణాజిల్లాలో అతిసార వ్యాధి ప్రబలింది. దీంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. జిల్లాలోని గన్నవరం మండలం తెంపల్లి గ్రామంలోని తూర్పు బజారులో 40 మందికి వాంతులు,విరోచనాలతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిలో 26 మందిని సమీపంలోని పిన్నమనే