Home » Gardens
రాష్ట్రపతి భవన్ పరిధిలోని అనేక ఉద్యానవనాల్ని సాధారణ ప్రజలు సందర్శించేందుకు అనుమతిస్తారు. ప్రతి సంవత్సరం కొద్ది రోజులపాటు ఇలా ఇక్కడి ఉద్యానవనాల్ని సందర్శించే అవకాశం కల్పిస్తారు. దీనిలో భాగంగా ఈ నెల 31 నుంచి మార్చి 26 వరకు అందరూ సందర్శించవచ్చ
మూసీ పరిసరాల్లో సుందరీకరణ ప్రారంభమైంది. చెక్డ్యామ్ల నిర్మాణం, బోటింగ్ ఏర్పాట్లపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. మూసీ అభివృద్ధి కార్యక్రమాలకు మూసీ రివర్ డెవలప్మెంట్ ఏర్పాటు చేసింది.
కరోనా వైరస్ భయంతో ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రప్రభుత్వాలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాయి. ప్రభుత్వం సూచనల మేరకు శ్రీనగర్లోని అన్ని పార్కులు, గార్డెన్లు, ప్లే గ్రౌండ్లు మూసివేసినట్లు సోమవారం (మార్చి 16, 2020)న శ్రీనగర్, జమ్మూ క�