gastrointestinal

    చిదంబరానికి అస్వస్థత : ఎయిమ్స్ కు తరలింపు

    October 28, 2019 / 02:28 PM IST

    కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ ఆర్ధికమంత్రి పి.చిదంబరం అనారోగ్యానికి గురయ్యారు. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ఈడీ విచారణ ఎదుర్కొంటూ సెప్టెంబరు 6 నుంచి ఆయన తీహార్ జైలులో ఉన్నారు. జైలు అధికారులు చిదంబరాన్ని ఎయిమ్స్ కు తరలించారు.    తీవ్రమైన క�

10TV Telugu News