Gaurav Ahluwalia

    భారత హై కమీషనర్ కు పాకిస్తాన్ సమన్లు

    October 20, 2019 / 01:19 PM IST

    పాకిస్తాన్ లోని భారత హై కమీషనర్ గౌరవ్ అహ్లువాలియాకు ఆ దేశ విదేశాంగ శాఖ సమన్లు జారీ చేసింది. భారత సైన్యం పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేయటం పట్ల అభ్యంతరం తెలుపుతూ ఇది కాల్పుల విరమణ ఉల్లంఘనగా తెలిపింది.  పాకిస్తాన్ సైన

10TV Telugu News