GAURI LANKESH

    గౌరీలంకేష్ హత్య కేసులో నిందితుడికి హైకోర్టు బెయిల్

    December 9, 2023 / 02:33 PM IST

    జర్నలిస్ట్ గౌరీ లంకేష్ హత్య కేసులో నిందితుడు మోహన్ నాయక్‌కు కర్ణాటక హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో నాయక్ కు మొదటిసారి బెయిల్‌ లభించింది. బెంగళూరు శివార్లలోని కుంబళగోడులో నాయక్ ఇల్లు అద్దెకు తీసుకున్నట్లు సాక్షులు చెప్పారు....

    రాహుల్,ఏచూరిపై పరువునష్టం దావా…విచారణ వాయిదా

    April 30, 2019 / 11:58 AM IST

    జర్నలిస్ట గౌరీ లంకేష్ హత్య కేసులో ఆర్ఎస్ఎస్ హస్తం ఉందంటూ చేసిన ఆరోపణలకు సంబంధించి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి గతంలో ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.లంకేష్ హత్యతో ఆర్ఎస్ఎస్‌కు ముడిపెట్టడం ద్వార�

10TV Telugu News