Home » Gautham Malhotra
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరిగింది. కస్టడీ ముగియడంతో గౌతమ్ మల్హోత్రాను ఈడీ అధికారులు కోర్టులో హాజరు పరిచారు.