Home » Gazette Conflict
కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డులతో కేంద్రం నేడు అత్యవసర సమావేశం నిర్వహించనుంది. కృష్ణా బోర్డు ఛైర్మన్ ఎం.పి. సింగ్ , గోదావరి బోర్డు ఛైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ హాజరవ్వనున్నారు.