Home » gellu srinivas yadav
నిన్న మొన్నటి దాకా బీఆర్ఎస్ కంచుకోటగా ఉన్న హుజూరాబాద్ లో.. ఇప్పుడు బీజేపీ జెండా పాతేసింది. పోరాడి ఓడిన స్థానాన్ని.. ఎలాగైనా తిరిగి గెలవాలన్నదే బీఆర్ఎస్ టార్గెట్.
హుజూరాబాద్ బై పోల్ రిజల్ట్ తెలంగాణ కాంగ్రెస్లో రీ సౌండ్ చేస్తోంది. ఫలితం ఘోరంగా రావడంతో.. ఇంటా బయటా పోరును హస్తం పార్టీ తట్టుకోలేకపోతోంది.
పేదరికాన్ని చూడకుండా ఉద్యమంలో పనిచేశాననే ఒకే ఒక్క కారణంతో టిక్కెట్ ఇచ్చిన కేసీఆర్కు కృతజ్ఞతలు తెలియజేశారు హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్.
హుజూరాబాద్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీపై నమ్మకం ఉంచిన తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు అంటూ ఆయన తెలుగులో ట్వీట్ చేయడం విశేషం. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో తెలంగాణ ప్రజల శ్రేయస్సుకు..
ఈటల రాజేందర్ తన ఆధిక్యాన్ని కొనసాగిస్తూ వచ్చారు. భారీ మెజారిటీ దిశగా సాగి గెలుపు జెండా ఎగరేశారు.
ఉత్కంఠగా సాగిన హుజూరాబాద్ ఉపఎన్నికల్లో ఓటర్లు చివరకు బీజేపీకే పట్టంకట్టారు.
హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాభవానికి తానే బాధ్యత వహిస్తానని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రకటించారు.
హుజూరాబాద్ ఉప ఎన్నికలో భారీగా పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు 45.63 శాతం నమోదయింది.
హుజూరాబాద్ అభ్యర్థిగా కొండా సురేఖ సహా.. పలు పేర్లు వినిపించినప్పటికీ... అనేక చర్చోపచర్చల తర్వాత.... బల్మూరి వెంకట్ కు టికెట్ ఇవ్వాలని పీసీసీ నిర్ణయించింది.
రాబోయే కాలానికి మన ఎమ్మెల్యే గెల్లు శ్రీనివాస్ యాదవ్ అని టీఆర్ఎస్ నేత పాడి కౌశిక్ రెడ్డి అన్నారు.