general news

    Sandstorm: రాజస్థాన్‭లో 80 అడుగుల ఎత్తులో భయంకరమైన ఇసుక తుఫాను

    June 7, 2023 / 02:50 PM IST

    జనజీవనం తీవ్ర ఇక్కట్లను ఎదుర్కొంటున్నారు. దాదాపు 80 అడుగుల ఎత్తున ఎగిసిపడిన ఇసుక తుపాను కారణంగా గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువ నష్టం వాటిల్లింది. గ్రామీణ ప్రాంతాల్లో కచ్చా ఇళ్లు, చెట్లు, విద్యుత్ స్తంభాలు దెబ్బతిన్నాయి. డిస్కమ్‌లకు కూడా కోట్�

10TV Telugu News