Home » General Secretary Raghavaiah
ఒడిశా బాలసోర్ రైలు ప్రమాదం గురించి నేషనల్ ఫెడరేషన్ ఇండియన్ రైల్వేమెన్ ప్రధాన కార్యదర్శి రాఘవయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. ఒడిశా బాలసోర్ రైలు ప్రమాదం ఒక మిస్టరీ అనీ ఇలాంటి ప్రమాదాన్ని తొలిసారిగా చూస్తున్నానని అన్నారు.