Home » GGH
డబ్బే లక్ష్యంగా, ఆస్తులు కూడబెట్టడమే జీవిత పరమార్థంగా బతుకుతుంటారు కొందరు. కార్పొరేట్ ఆసుపత్రుల్లో కొందరు వైద్యులు రోగులను భయపెట్టి మరీ వారి నుంచి వీలైనంత దోచుకుంటారు. ఎంత డబ్బు కూడబెట్టినా కొందరికి దానిపై ఉన్న ఆశ తగ్గదు. అటువంటిది ఓ వైద్�
కాకినాడ కేంద్రీయ విద్యాలయంలోని 5, 6 తరగతులకు చెందిన కొందరు విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఊపిరాడటం లేదంటూ స్కూల్లోనే కుప్పకూలిపోయారు. కాగా, ఈ ఘటనకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు.
ఆంధ్ర ప్రదేశ్లో మంకీపాక్స్ కేసు కలకలం రేపుతోంది. గుంటూరులో ఒక బాలుడికి మంకీపాక్స్ లక్షణాలు ఉండటంతో ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఐసోలేషన్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు.
వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం పోస్టుమార్టంపై ఉత్కంఠ కొనసాగుతోంది. కాకినాడ జీజీహెచ్లో ఉన్న సుబ్రహ్మణ్యం మృతదేహాన్ని చూపించేందుకు పోలీసులు నిరాకరించారు. దీంతో ఆగ్రహించిన అతడి కుటుంబ సభ్యులు, బంధువులు అక్కడ్నుంచి వ�
బోండా ఉమ ఆడిన రాజకీయ డ్రామాలో చంద్రబాబు పావులా మారారు. బోండా ఉమ లాంటి కాలకేయులకు చంద్రబాబు టీమ్ లీడర్.
ఎంపికైన అభ్యర్ధులకు నెలకు వేతనంగా 15,000రూ నుండి 21,500రూ వరకు చెల్లిస్తారు. ఆసక్తిగల అభ్యర్ధులు దరఖాస్తులను ఆఫ్ లైన్ ద్వారా పంపాల్సి ఉంటుంది.
ఆయా పోస్టులకు సంబంధించి నెలకు వేతనంగా 12వేల రూపాయల నుండి 37,100 వరకు చెల్లిస్తారు.
ఈసీజీ కోసం ల్యాబ్ కు వెళితే అక్కడ టెక్నీషియన్ యువతిని నగ్నంగా చేసి.... మొబైల్ తో ఆమె నగ్నశరీరాన్ని వీడియో తీశాడు. ఈ దారుణ ఘటన గుంటూరులో శనివారం చోటు చేసుకుంది.
నెల్లూరు ప్రభుత్వాసుపత్రి మాజీ సూపరింటెండెంట్ ప్రభాకర్పై సస్పెన్షన్ వేటు పడింది. వైద్య విద్యార్థినిని లైంగికంగా వేధించిన కేసులో ప్రభుత్వం ఆయనపై చర్యలు తీసుకుంది. ప్రాథమిక నివేదికలో ఆయన తప్పు చేసినట్లు తేలింది. ఇటీవలే ప్రభుత్వం ఆయన్ను
మాయదారి కరోనా మహమ్మారి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేసింది. ఎంతోమందిని పొట్టన పెట్టుకుని కుటుంబాలను రోడ్డున పడేసింది. కరోనా మహమ్మారి అంతులేని విషాదాలు నింపుతోంది. కరోనా నుంచి కోలుకున్నా ఆ తర్వాత తలెత్తుతున్న ఇన్ ఫెక్షన్లు మరిన్ని సమస్యలు త�