Home » Ghaziabad court
ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ జిల్లా కోర్టులో లాయర్లు, పోలీసుల మధ్య ఘర్షణ తలెత్తింది. ఈ క్రమంలో పోలీసులు లాఠీలు, కుర్చీలతో న్యాయవాదులపై దాడి చేశారు.