Home » Ghaziabad Police
ఘజియాబాద్ గణేశ్ నిమజ్జనంలో కొందరు యువకులు దాడి చేసుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బైక్ను ట్రాక్టర్ డ్రైవర్ ర్యాష్గా డ్రైవ్ చేసి ఈడ్చుకెళ్లడంతో ఈ ఘటన చోటు చేసుకుంది.
ట్విట్టర్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ ట్విట్టర్ మేనేజింగ్ డైరెక్టర్ (MD Manish Maheshwari) మనీశ్ మహ్వేశ్వరికి యూపీ పోలీసులు లీగల్ నోటీసు పంపారు. వారం రోజుల్లోగా లోనీ బోర్డర్ పోలీస్స్టేషన్కు వచ్చి వివరణ ఇవ్వాల్సిందిగా నోటీసుల్లో పేర్కొన్నా
ఇద్దరు యువతులు కూడా ఇలాంటి బైక్ స్టంట్ చేసి భారీ మూల్యం చెల్లించుకున్నారు. సరదా కోసం చేసిన వీడియోను ఇన్ స్టాలో పోస్టు చేయడంతో వైరల్ అయింది. ట్రాఫిక్ పోలీసుల దృష్టికి వెళ్లింది. సదరు యువతికి భారీ ఫైన్ వేశారు.