GHMC lock Down

    Telangana : 24 గంటల్లో 869 కేసులు, 8 మంది మృతి

    July 1, 2021 / 07:00 PM IST

    తెలంగాణ రాష్ట్రంలో గత 24 గంటల్లో 869 కరోనా కేసులు వెలుగు చూశాయి. ఒక్క రోజులో 8 మంది చనిపోయారు. రాష్ట్రంలో ప్రస్తుతం 13 వేల 052 యాక్టివ్ కేసులుండగా..3 వేల 669 మంది మృతి చెందారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 101 కరోనా కేసులు బయటపడ్డాయి.

10TV Telugu News