Home » Giddalur MLA Anna Venkata Rambabu
సాధారణ ప్రజల నుంచి ప్రముఖుల వరకు అందరూ కోవిడ్ బారిన పడుతున్నారు. రాజకీయ నాయకులను కరోనా భయపెడుతోంది. ఇప్పటికే పలువురు పార్టీ నేతలు కోవిడ్ బారిన పడ్డారు.