Home » Girl
ఉత్తర ప్రదేశ్ లో దారుణం జరిగింది. స్కూల్కు వెళ్తున్న బాలికపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుడు అరెస్ట్ నుంచి తప్పించుకుని పారిపోయేందుకు ప్రయత్నించగా పోలీసులు కాల్పులు జరిపారు.
కారులో వెళ్తున్న కొందరు యువకులు మహిళకు, ఆమె కూతురుకు లిఫ్ట్ ఇస్తామని కారులో ఎక్కించుకున్నారు. తర్వాత కదులుతున్న కారులోనే ఆమెపై, చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం అర్ధరాత్రి పూట దగ్గర్లోని ఒక కాలువ దగ్గర వదిలేసి వెళ్లారు.
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తల్లికి తోడుగా వచ్చిన 11 ఏండ్ల బాలికపై ఉత్తరప్రదేశ్కు చెందిన నీరజ్ (21) అనే యువకుడు అత్యాచారయత్నం చేశాడు.
బాధిత బాలిక కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసినా నిందితులను ఇప్పటివరకూ అరెస్ట్ చేయకపోవడం గమనార్హం. మే 13 రాత్రి తమ కుమార్తెను ఇద్దరు వ్యక్తులు తుపాకీతో బెదిరించి అటవీ ప్రాంతానికి తీసుకువెళ్లి సామూహిక లైంగిక దాడికి పాల్పడ్�
బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డ ఐదుగురు నిందితులను జూన్1వ తేదీన పోలీసులు అరెస్ట్ చేసి, రిమాండ్ తరలించారు. ఇందులో ముగ్గురు మేజర్ లు, ఇద్దరు మైనర్ లు ఉన్నారు.
ఇన్ స్టాగ్రామ్ లో ధీరజ్, రితేశ్ అనే ఇద్దరు యువకులు ఓ బాలికతో పరిచయం పెంచుకున్నారు. ఈ నేపథ్యంలో హోటల్ కు రప్పించి వీడియోలు తీస్తూ బాలికపై గ్యాంగ్ రేప్ కు పాల్పడుతున్నారు.
కాకినాడలో దారుణం చోటు చేసుకుంది. హాస్టల్ లో ఉంటున్న బాలికపై అత్యాచారం జరిగింది. హాస్టల్ నిర్వహకుడు విజయ్ కుమార్ కరోనా మందు పేరుతో బాలికకు మత్తు మందు ఇచ్చి ఆమెపై అత్యాచారం చేశాడు.
టీఆర్ఎస్, మజ్లిస్ నేతల బరితెగింపులకు అడ్డులేకుండా పోయిందని విమర్శించారు. కేసును నీరుగార్చేందుకు సీఎంవో కుట్ర పన్నుతుందని ఆరోపించారు. ఈ కేసును సీబీఐతో విచారణ జరిపించాలని రాజాసింగ్ డిమాండ్ చేశారు.
ఈ ఘటనపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని హోంమంత్రి మహమూద్ అలీ, డీజీపీ, హైదరాబాద్ సీపీని కోరారు. నిందితులు ఎంతటివారైనా వదిలిపెట్టొదని సూచించారు.
బుధవారం రాత్రి ధుర్వా రింగురోడ్డుపై వెళ్తున్న పదిహేనేళ్ల బాలికను ఐదుగురు యువకులు కిడ్నాప్ చేసి, కారులో ఎక్కించుకెళ్లారు. ఆపై కారులోనే అత్యాచారానికి పాల్పడ్డారు.