-
Home » girls died
girls died
Hyderabad : హైదరాబాద్ కేపీహెచ్బీ లో ఉద్రిక్తత-భవన నిర్మాణం కోసం తీసిన గుంతలో పడి ముగ్గురు చిన్నారులు మృతి
December 24, 2021 / 08:14 PM IST
హైదరాబాద్ కేపీహెచ్బీ కాలనీ ఫోర్త్ఫేజ్లో విషాదం చోటు చేసుకుంది. భవన నిర్మాణం కోసం తీసిన గుంతలో పడి ముగ్గురు చిన్నారులు దుర్మరణం చెందారు.