-
Home » girls gurukul school
girls gurukul school
Corona : బాలికల గురుకుల పాఠశాలలో 28 మంది విద్యార్థినులకు కరోనా
November 21, 2021 / 07:03 PM IST
ఖమ్మం జిల్లాలో కరోనా కలకలం రేపింది. వైరా టీఎస్ రెసిడెన్షియల్ బాలికల పాఠశాలలో 28 మంది విద్యార్థినులకు కరోనా పాజిటివ్ గా నిర్ధారించారు. దీంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.