global record

    దేశంలో ఒకే రోజు 96వేలకు పైగా కేేసులు

    September 11, 2020 / 10:16 AM IST

    భారతదేశంలో ప్రపంచంలో అత్యంత వేగంగా కరోనా కేసులు సంక్రమిస్తూ ఉన్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 96 వేల 551 వేల కొత్త కేసులు దేశంలో నమోదయ్యాయి. అదే సమయంలో 1,209 మంది చనిపోయారు. సెప్టెంబర్ 2వ తేదీ నుంచి దేశంలో ప్రతిరోజూ వెయ్యి మందికి పైగా చనిపోతున్నారు. ప్రప�

10TV Telugu News