Globarena Technologies Private Limited

    ఇంటర్ ఫలితాలపై హైకోర్టు విచారణ : గ్లోబరీనా సంస్థకు నోటీసులు

    May 15, 2019 / 08:52 AM IST

    ఇంటర్ ఫలితాల్లో గందరగోళానికి కారణమైన గ్లోబరీనా సంస్థకు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఫలితాల్లో నెలకొన్న పరిస్థితులపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై మే 15వ తేదీ బుధవారం విచారణ జరిపింది కోర్టు. ఈ సందర్భంగా పలు ఆదేశాలు జారీ చేసి

    ఇంటర్ ఫలితాల్లో మా తప్పులేదు : గ్లోబరీనా సీఈవో రాజు

    April 23, 2019 / 10:20 AM IST

    హైదరాబాద్: ఇంటర్మీడియేట్‌ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం బాధాకరమన్నారు గ్లోబరీనా సీఈవో రాజు. ఇంటర్‌ ఫలితాల్లో గ్లోబరీనా సంస్థపై వస్తున్న ఆరోపణలు అవాస్తమని ఆయన తెలిపారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ రిపోర్ట్‌ వచ్చిన తర్వాత నిజాలు బయట

10TV Telugu News