Home » glorious coin
పార్వతీపురం మండలం చినబొండపల్లి గ్రామానికి చెందిన క్రాంతి అనే వ్యక్తి..కాకినాడలో కాంట్రాక్టర్గా పనిచేస్తున్న గుత్తా సుమన్చంద్ను మోసం చేశాడు. 20 రోజుల క్రాంత్రి సుమన్చంద్కు ఫోన్ చేసి ఒడిశాలో మహిమ గల నాణెం ఉందని చెప్పాడు.