glorious coin

    Fraud : మహిమ గల నాణెం పేరుతో రూ.11 లక్షలు కాజేసిన కేటుగాళ్లు

    May 22, 2022 / 07:27 PM IST

    పార్వతీపురం మండలం చినబొండపల్లి గ్రామానికి చెందిన క్రాంతి అనే వ్యక్తి..కాకినాడలో కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్న గుత్తా సుమన్‌చంద్‌ను మోసం చేశాడు. 20 రోజుల క్రాంత్రి సుమన్‌చంద్‌కు ఫోన్‌ చేసి ఒడిశాలో మహిమ గల నాణెం ఉందని చెప్పాడు.

10TV Telugu News