Home » GN RAO
వైజాగ్లో రాజధాని పెడితే ప్రమాదమని GN RAO కమిటీ చెప్పినట్లు అబద్దపు ప్రచారాలు చేస్తున్నారంటూ టీడీపీపై ఫైర్ అయ్యారు వైసీపీ ఎమ్మెల్యే రోజా. కమిటీ రిపోర్టుపై మాట్లాడే అర్హత బాబు, లోకేష్లకు లేదన్నారు. 2020, జనవరి 30వ తేదీ గురువారం తిరుమలకు వచ్చిన
ఏపీ రాజధానిగా విశాఖ బెస్ట్ ఆప్షన్ అని జీఎన్ రావు అన్నారు. రాష్ట్రంలో విశాఖ ఒక్కటే మెట్రోపాలిటన్ నగరం అన్నారు. ఇక తుఫాన్ల విషయానికి వస్తే.. అన్ని ప్రాంతాల్లోనూ తుఫాన్లు వస్తాయన్నారు. సముద్ర తీర ప్రాంతాల్లో తుఫాన్లు రావడం కామన్ అన్నారు. కాగా, వ
రాజధానిపై జీఎన్రావు కమిటీ, బోస్టన్ గ్రూప్ ఇచ్చిన నివేదికలపై అధ్యయనం చేయడానికి హైపవర్ కమిటీ తొలిసారి భేటీ అవుతోంది. మూడు రాజధానులు, సాంకేతిక అంశాలపై
మూడు రాజధానులపై GN RAO కమిటి నివేదిక తర్వాత అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. అభివృద్ధి వికేంద్రీకరణ కోసమే తమ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందంటున్నారు వైసీపీ నేతలు. మరోవైపు జగన్ సర్కార్ నిర్ణయంపై న్యాయపోరాటం సిద్ధమవుతున్న�
రాజధాని సహా ఏపీ సమగ్రాభివృద్ధిపై GN RAO కమిటీ సమర్పించిన నివేదికను వైసీపీ, బీజేపీలు స్వాగతించాయి. జీఎన్ రావు కమిటీ ఐదు కోట్ల ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించేలా నివేదికను రూపొందించిందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. అమరావతిలో అసెంబ్లీ, రా�