GO 585

    నిపుణుల కమిటీ రద్దు చేయాలి : ఏపీ రాజధానిపై హైకోర్టులో పిటిషన్

    December 19, 2019 / 07:00 AM IST

    ఏపీలో మూడు రాజధానులు అంటూ సీఎం జగన్ చేసిన ప్రకటనతో రాజకీయాలు ఒక్కాసారిగా వేడెక్కాయి. దీనిపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. రాజధాని నిర్మాణం, ప్రణాళికపై నిపుణుల కమిటీ ఏర్పాటు చేస్తూ…ప్రభుత్వం..జీవో నెంబర్ 585 విడుదల చేసింది. దీనిని సవాల్ చేస్త

10TV Telugu News